పార్టీ విషయంలో వైఎస్ షర్మిలా తాపత్రయం ఇదే
తెలంగాణలో పార్టీ ఏర్పాట్లులో బిజీగా ఉన్న వైఎస్ షర్మిలా రాష్ర్టంలోని సమస్యలపై దృష్టి సారించారు. ఒకవైపు వైఎస్సార్ అభిమానులను ఏకతాటిపైకి తెస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ఉద్యమ ఆకాంక్షలు నెరవేరయా లేదా...
స్వామీజీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి – విష్ణు
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వామీజీకి క్షమాపణలు చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్...
చిన్నారికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసట
ఓ చిన్నారి కోక్లియార్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ కై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటపీ ఎం ఆర్ ఎఫ్ నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్ ఓ సీ అందజేతనేరుగా ఆసుపత్రి అకౌంట్ లో...
జగన్ ఒక రోజు ఆదాయం 300 కోట్లు – జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్...
వాలంటీర్లకు జగన్ వరాలు
జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న వలంటీర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడింది ఏపీ సర్కార్. ఉగాది నాడు సేవారత్నా , సేవామిత్ర పేరుతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు పాలనను మెరుగుపరిచేందుకు ఐక్య...
కేసీఆర్ టు షర్మిలా
TRS పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ లోని బుద్వేల్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దయానంద్(డేవిడ్) ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన రాజీనామా...
ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు – ఉత్తమ్
రాష్ట్రాన్ని మత పరంగా విభజించి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములు నాయక్ పరిచయ...
దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కాలంటే ..? – సీఎం జగన్
రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని, పారిశ్రామికంగా, మౌలిక వసతులు పరంగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటివి సాధ్యపడాలంటే కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్...
రాష్ట్ర అబివృద్ది ప్రత్యేక హోదా వల్లే సాధ్యం – ఏపీ సీఎం జగన్
రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని, పారిశ్రామికంగా, మౌలిక వసతులు పరంగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటివి సాధ్యపడాలంటే కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్...
విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనాపాటి గారి ప్రవచనం
https://www.youtube.com/watch?v=l4jGCCLEwkE