స్వామీజీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి – విష్ణు
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వామీజీకి క్షమాపణలు చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్...
రాష్ట్ర అబివృద్ది ప్రత్యేక హోదా వల్లే సాధ్యం – ఏపీ సీఎం జగన్
రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని, పారిశ్రామికంగా, మౌలిక వసతులు పరంగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటివి సాధ్యపడాలంటే కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్...
జగన్ ఒక రోజు ఆదాయం 300 కోట్లు – జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్...
దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కాలంటే ..? – సీఎం జగన్
రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని, పారిశ్రామికంగా, మౌలిక వసతులు పరంగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటివి సాధ్యపడాలంటే కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్...
సోము వీర్రాజుపై అమిత్ షా ఫైర్ .. కారణాలివే
కేంద్ర హో మంత్రిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యద్దని వినతి సమర్పించారు. అయితే ఈ విషయంలో అమిత్ షా సిరీస్ అయినట్టు...
మోడీకి ముద్రగడ లేఖ ..
నిత్యవసర వస్తువుల ధరలు పెంపుదల తో ప్రజలు అల్లాడిపోతున్నారు..ప్రధాని మోదీకి.. మాజీమంత్రి ముద్రగడ లేఖ..
రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదల వలన దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని...
చిన్నారికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసట
ఓ చిన్నారి కోక్లియార్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ కై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటపీ ఎం ఆర్ ఎఫ్ నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్ ఓ సీ అందజేతనేరుగా ఆసుపత్రి అకౌంట్ లో...
గంగుల ప్రతాప్ రెడ్డి సమక్షంలో…..
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఉషారాణితో పాటు పలు వార్డులోని టిడిపి నేతలు వైఎస్సార్ పార్టీలో చేరారు. గంగుల ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ...
అరసవిల్లి రధసప్తమి వేడుకలకు శ్రీకారం
అరసవిల్లిలో రధసప్తమి వేడుకలను ప్రారంభించారు విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్వానందేంద్ర సరస్వతి స్వామి. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పాల్గొన్నారు....